గతంలో మన్మథ చిత్రంలో తన టీనేజ్ అనుభవాలను తెరకెక్కించిన శింబు, ఇప్పుడు నయనతో తాను సాగించిన లవ్వాటను "మన్మథ 2" సినిమాలో చూపించబోతున్నట్లు భోగట్టా. ఈ చిత్రంలో నయనతారతో సాగించిన రొమాన్స్ ను డీప్ గా చూపిస్తాడని అంటున్నారు.
ఈ సినిమాలో తన సరసన ఆరుగురు హీరోయిన్లను నటింపజేయనున్నారు. తమన్నా, అనుష్క, ఇలియానా, త్రిష ఇప్పటివరకూ ఫైనల్ అయ్యారు. మిగిలిన రెండు పాత్రల కోసం వెతుకుతున్నట్లు చెపుతున్నారు. రొమాన్స్ 100 పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలంటే ప్రధానపాత్రలో నయనతార నటిస్తే బావుంటుందని శింబుకు ఎవరో సలహా ఇచ్చారట. దీంతో నయనతారను ఆ పాత్రలో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నాడట శింబు. సినిమావాళ్లు ఏదైనా చేస్తారు... వాళ్ల టాలెంట్ అంత.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment